News

వాల్లకి చీమూ నెత్తురు లేదు:హరీష్


మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు వారికి చీమూ నెత్తురు లేదని అన్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం. తెలంగాణ కోసం కలిసి రాని విపక్షాలు రాష్ట్రాన్ని బదనాం చేయడానికే ఏకమయ్యాయని హరీష్ ఆరోపించారు. విపక్షాలు సెలవు రోజు బంద్‌కు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.